వర్షం ప్రభావిత ప్రాంతాలలో జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని షార్జా పోలీసుల హెచ్చరిక
- January 12, 2020
షార్జా: యూఏఈ లో కురుస్తున్న వర్షం కారణంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని షార్జా పోలీసులు డ్రైవర్లను హెచ్చరించారు. వాహనాల మధ్య తగినంత దూరం వదిలివేయడం, వేగం తగ్గించడం మరియు రహదారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నందున, ప్రజలు తమ భద్రత కోసం వాడిలు, పర్వత ప్రాంతాల ప్రవాహ స్థలాలలో పర్యటించద్దని హెచ్చరించారు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







