కింగ్ ఫహాద్ కాజ్వేపై రికార్డు స్థాయిలో ట్రావెలర్స్
- January 14, 2020
బహ్రెయిన్: కింగ్ ఫహాద్ కాజ్వే, అత్యధిక సంఖ్యలో ట్రావెలర్స్ని రిజిస్టర్ చేసింది. ఒకే రోజు 131,000 మంది ఈ కాజ్వేని క్రాస్ చేయడం కాజ్ వే హిస్టరీలోనే ప్రధమం. ఇప్పటిదాకా ఈ కాజ్వేపై అత్యధికంగా ప్రయాణించింది 129,437 మంది కావడం గమనార్హం. ఈస్టర్న్ ప్రావిన్స్ పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిథి కల్నల్ మౌల్లా మర్జోక్ అల్ ఒతైబి మాట్లాడుతూ, సంబంధిత శాఖల సహకారంతోనే ఈ ఘనతను స్మూత్గా సాధించగలిగినట్లు చెప్పారు. మిడ్ ఇయర్ స్కూల్ లీవ్ నేపథ్యంలో చాలామందికి బహ్రెయిన్ డెస్టినేషన్గా మారిందనీ, ఈ క్రమంలోనే అత్యధిక సంఖ్యలో కాజ్వేపై ప్రయాణించారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..