కింగ్ ఫహాద్ కాజ్వేపై రికార్డు స్థాయిలో ట్రావెలర్స్
- January 14, 2020బహ్రెయిన్: కింగ్ ఫహాద్ కాజ్వే, అత్యధిక సంఖ్యలో ట్రావెలర్స్ని రిజిస్టర్ చేసింది. ఒకే రోజు 131,000 మంది ఈ కాజ్వేని క్రాస్ చేయడం కాజ్ వే హిస్టరీలోనే ప్రధమం. ఇప్పటిదాకా ఈ కాజ్వేపై అత్యధికంగా ప్రయాణించింది 129,437 మంది కావడం గమనార్హం. ఈస్టర్న్ ప్రావిన్స్ పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిథి కల్నల్ మౌల్లా మర్జోక్ అల్ ఒతైబి మాట్లాడుతూ, సంబంధిత శాఖల సహకారంతోనే ఈ ఘనతను స్మూత్గా సాధించగలిగినట్లు చెప్పారు. మిడ్ ఇయర్ స్కూల్ లీవ్ నేపథ్యంలో చాలామందికి బహ్రెయిన్ డెస్టినేషన్గా మారిందనీ, ఈ క్రమంలోనే అత్యధిక సంఖ్యలో కాజ్వేపై ప్రయాణించారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14