కింగ్ ఫహాద్ కాజ్వేపై రికార్డు స్థాయిలో ట్రావెలర్స్
- January 14, 2020
బహ్రెయిన్: కింగ్ ఫహాద్ కాజ్వే, అత్యధిక సంఖ్యలో ట్రావెలర్స్ని రిజిస్టర్ చేసింది. ఒకే రోజు 131,000 మంది ఈ కాజ్వేని క్రాస్ చేయడం కాజ్ వే హిస్టరీలోనే ప్రధమం. ఇప్పటిదాకా ఈ కాజ్వేపై అత్యధికంగా ప్రయాణించింది 129,437 మంది కావడం గమనార్హం. ఈస్టర్న్ ప్రావిన్స్ పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిథి కల్నల్ మౌల్లా మర్జోక్ అల్ ఒతైబి మాట్లాడుతూ, సంబంధిత శాఖల సహకారంతోనే ఈ ఘనతను స్మూత్గా సాధించగలిగినట్లు చెప్పారు. మిడ్ ఇయర్ స్కూల్ లీవ్ నేపథ్యంలో చాలామందికి బహ్రెయిన్ డెస్టినేషన్గా మారిందనీ, ఈ క్రమంలోనే అత్యధిక సంఖ్యలో కాజ్వేపై ప్రయాణించారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







