మౌంటెయిన్స్లో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన ROP
- January 16, 2020మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి), విలాయత్ యాంకుల్లో చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని రక్షించడం జరిగింది. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనను విడుదల చేసింది. అల్ దహిరాహ్ గవర్నరేట్ పరిధిలోని విలాయత్ యాంకుల్లో గల మౌంటెయిన్పై ఓ వ్యక్తి చిక్కుకుపోయినట్లు సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్స్ వెళ్ళాయని, బాధిత వ్యక్తిని రక్షించి, కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు