ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్
- January 17, 2020
ఫ్లిప్కార్ట్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 19 నుంచి 22వ తేదీ వరకు రిపబ్లిక్ డే సేల్ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఐసీఐసీఐ లేదా కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పలు ఉత్పత్తులపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందివ్వనున్నారు. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందివ్వనున్నారు. ఇక ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్లకు జనవరి 18వ తేదీ రాత్రి 8 గంటల నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్లో ప్రతి 8 గంటలకు ఒకసారి బెస్ట్ డీల్స్ను అందివ్వనున్నారు. ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 80 శాతం, స్మార్ట్వాచ్లపై 50 శాతం, టీవీలు, అప్లయెన్సెస్పై 75 శాతం, ఫ్లిప్కార్ట్ బ్రాండ్లపై 80 శాతం వరకు రాయితీలను అందివ్వనున్నారు.కార్డులపై డిస్కౌంట్
ఫ్లిప్కార్ట్ ప్లస్ కస్టమర్లు జనవరి 18 నుండి రాత్రి 8 గంటల వరకు అమ్మకం యొక్క ప్రారంభ ప్రాప్యతను పొందగలుగుతారు. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్లో ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, టీవీ మరియు గృహోపకరణాలపై ఒప్పందాలు ఉంటాయి. ఇంకా, అమ్మకాలకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మరియు కోటక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ ఉత్పత్తులపై 10 శాతం అదనపు తగ్గింపుకు మద్దతు ఇస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







