మక్కా ఘటనలో మలేసియన్ విక్టిమ్స్కి కింగ్ సల్మాన్ కాంపెన్సేషన్
- January 17, 2020సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, 2015లో జరిగిన క్రేన్ యాక్సిడెంట్ కారణంగా మృతి చెందిన మలేసియన్ హజ్ ఫిలిగ్రిమ్స్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ 1 మిలియన్ సౌద ఈరియాల్స్ని (267,000 డాలర్లు) చొప్పున కాంపెన్సేట్ చేశారు. తీవ్ర గాయాల పాలైన ఫిలిగ్రిమ్స్ ఒక్కొక్కరికీ 500,000 సౌదీ రియాల్స్ని ప్రకటించారు. మొత్తం 111 మంది ఫిలిగ్రిమ్స్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయాలపాలయ్యారు. పవిత్ర గ్రాండ్ మాస్క్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది 2015లో.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!