40,000 వలసదారుల డిపోర్టేషన్
- January 17, 2020
కువైట్: 2019లో మొత్తం 40,000 మంది వలసదారులను డిపోర్టేషన్ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 13,000 మంది మహిళలుకాగా, 27,000 మంది పురుషులు వున్నారు. 20 దేశాలకు చెందినవారు డిపోర్టేషన్కి గురయ్యారు. ఇందులో భారతీయ వలసదారులే అత్యధికం కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశీయులు, ఈజిప్టియన్లు వున్నారు. వివిధ రకాలైన ఉల్లంఘనలకు సంబంధించి నిందితుల్ని డిపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. దేశంలోకి ఎవరూ తిరిగి రాకుండా వుండేందుకు వీలుగా అన్ని చర్యలూ తీసుకుని ఉల్లంఘనులకు డిపోర్టేషన్ విధించడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!