40,000 వలసదారుల డిపోర్టేషన్
- January 17, 2020కువైట్: 2019లో మొత్తం 40,000 మంది వలసదారులను డిపోర్టేషన్ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 13,000 మంది మహిళలుకాగా, 27,000 మంది పురుషులు వున్నారు. 20 దేశాలకు చెందినవారు డిపోర్టేషన్కి గురయ్యారు. ఇందులో భారతీయ వలసదారులే అత్యధికం కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశీయులు, ఈజిప్టియన్లు వున్నారు. వివిధ రకాలైన ఉల్లంఘనలకు సంబంధించి నిందితుల్ని డిపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. దేశంలోకి ఎవరూ తిరిగి రాకుండా వుండేందుకు వీలుగా అన్ని చర్యలూ తీసుకుని ఉల్లంఘనులకు డిపోర్టేషన్ విధించడం జరిగింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ