ఆస్ట్రేలియా పై భారత్ గెలుపు
- January 17, 2020రాజ్ కోట్:భారత్ విజృంభించింది. మూడు విభాగాల్లోనూ రాణించి అద్భుతహ అనిపించింది. ఆస్ట్రేలియా ముందు 341పరుగుల భారీ టార్గెట్ ఉంచి ఘోరంగా కట్టడి చేసింది. ఈ క్రమంలో శుభారంభాన్ని నమోదు చేసినా ఆసీస్ ఆల్ అవుట్ గా ముగించి 36పరుగుల తేడాతో పరాజయానికి గురైంది. ఫేసర్ షమీ 3వికెట్లు తీయగా, సైనీ, జడేజా, కుల్దీప్ తలో 2వికెట్లు పడగొట్టగా, బుమ్రా 1వికెట్ పడగొట్టారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..