హిజ్బుల్లాకు మరో షాక్..టెర్రరిస్ట్ సంస్థగా గుర్తిస్తూ అసెట్స్ ఫ్రీజ్ చేసిన యూకే
- January 18, 2020లండన్:హిజ్బుల్లా సంస్థకు మరో ఎదురు దెబ్బ తగిలింది. హిజ్బుల్లా సంస్థను ఉగ్రవాద సంస్థల లిస్టులో చేరుస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. టెర్రరిసమ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రూల్స్ మేరకు హిజ్బుల్లా ఆస్తులను, బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నట్లు బ్రిటన్ ట్రేజరి ప్రకటించింది. హిజ్బుల్లా సంస్థను యూఎస్ ఉగ్రవాద సంస్థగా గుర్తించి బ్యాంక్ ఖాతాలను, ఆస్తులను ఫ్రీజ్ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు యూకే కూడా ఆస్తులను ఫ్రీజ్ చేయటంతో హిజ్బుల్లా సంస్థకు ఆర్ధికపరమైన చిక్కులు తప్పేలా లేవు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి