హిజ్బుల్లాకు మరో షాక్..టెర్రరిస్ట్ సంస్థగా గుర్తిస్తూ అసెట్స్ ఫ్రీజ్ చేసిన యూకే
- January 18, 2020
లండన్:హిజ్బుల్లా సంస్థకు మరో ఎదురు దెబ్బ తగిలింది. హిజ్బుల్లా సంస్థను ఉగ్రవాద సంస్థల లిస్టులో చేరుస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. టెర్రరిసమ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రూల్స్ మేరకు హిజ్బుల్లా ఆస్తులను, బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నట్లు బ్రిటన్ ట్రేజరి ప్రకటించింది. హిజ్బుల్లా సంస్థను యూఎస్ ఉగ్రవాద సంస్థగా గుర్తించి బ్యాంక్ ఖాతాలను, ఆస్తులను ఫ్రీజ్ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు యూకే కూడా ఆస్తులను ఫ్రీజ్ చేయటంతో హిజ్బుల్లా సంస్థకు ఆర్ధికపరమైన చిక్కులు తప్పేలా లేవు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు