డ్యూటీ ఫ్రీ కోటా - ఇండియన్ బౌన్డ్ ప్రయాణీకులకు చేదు వార్త
- January 20, 2020
న్యూ ఢిల్లీ: ఇండియా బౌన్డ్ ప్యాసింజర్స్కి డ్యూటీ ఫ్రీ కొనుగోళ్ళు ఇకపై భారమయ్యే అవకాశాలున్నాయి. ఇండియన్ కామర్స్ మినిస్ట్రీ 50 శాతం కోతని ఆల్కహాల్ కొనుగోళ్ళపై విధించే అవకాశముంది. అలాగే పూర్తిగా సిగరెట్ కార్టన్స్ నిషేధంలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం వున్న 2 లీటర్ల కోటా నుంచి సగాన్ని.. అంటే ఒక లీటర్ని కట్ చేసేలా ్పతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్యూటీ ఫ్రీ షాప్స్ ద్వారా కొనుగోలు చేసే సిగరెట్ కార్టన్స్పై నిషేధం విధించనున్నట్లు సమాచారం. కాగా, కామర్స్ మినిస్ట్రీ పేపర్, ఫుట్వేర్, రబ్బర్ మరియు బొమ్మలు వంటివాటిపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం ద్వారా మేక్ ఇన్ ఇండియాని మరింతగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!