యూఏఈ డెబ్టర్స్, అబ్స్కాండర్స్కి ఇండియాలోనూ శిక్షలు
- January 20, 2020
దుబాయ్:యూఏఈలో పలు కారణాలతో కేసుల్లో ఇరుక్కుపోయి, శిక్షలు ఎదుర్కొంటున్నవారు అథారిటీస్ కళ్ళు గప్పి భారతదేశానికి వెళ్ళిపోతే, అలాంటివారికి భారతదేశంలోనూ శిక్ష పడేందుకు వీలుగా కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఇండియా అధికారికంగా యూఏఈ కోర్టులను గుర్తించింది. ఫెడరల్ సుప్రీం కోర్ట్, ది ఫెడరల్, ఫస్ట్ ఇన్స్టాన్స్ అండ్ అప్పీల్స్ కోర్ట్ ఇన్ అబుదాబీ, షార్జా, అజ్మన్, ఉమ్ అల్ కువైన్ మరియు ఫుజారియా కోర్టులకు ఈ గుర్తింపు లభించింది. కొత్త రూల్, అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్, దుబాయ్ కోర్ట్స్, రస్ అల్ ఖైమా జ్యుడీషియల్ డిపార్ట్మెంట్, కోర్ట్స్ ఆఫ్ అబుదాబీ గ్లోబల్ మార్కెట్స్, కోర్ట్స్ ఆఫ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ వంటివాటినీ గుర్తిస్తుంది. ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, యూఏఈలో భారతీయ వలసదారులెవరైనా నేరానికి పాల్పడి, శిక్షకు గురైతే, ఆ జడ్జిమెంట్ని భారత ప్రభుత్వం కూడా గుర్తిస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!