షార్జా:అతి వేగంతో 12 సార్లు రెడ్ లైట్ జంప్ చేసిన వ్యక్తికి జైలు
- January 23, 2020
షార్జా క్రిమినల్ కోర్ట్స్, జీసీసీ జాతీయుడొకరికి 6 నెలల జైలు శిక్ష విధించింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడమే కాక, 12 సార్లు రెడ్ లైట్ సిగ్నల్ని నిందితుడు జంప్ చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. షార్జా నుంచి అజ్మన్కి అతి వేగంతో ప్రయాణించే క్రమంలో అత్యంత నిర్లక్ష్యపూరితంగా నిందితుడు వాహనాన్ని నడిపినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు 10 పెట్రోల్స్ రంగంలోకి దిగాయి. కాగా, నిందితుడ్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో పోలీసులకు నిందితుడి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు