ఒమన్ నుంచి తప్పుకున్న రైడ్ హెయిలింగ్ యాప్ కరీమ్
- January 23, 2020
మస్కట్: రైడ్ హెయిలింగ్ యాప్ కరీమ్, మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికాలో తన సేవల్ని కొనసాగిస్తున్న విషయం విదితమే. అయితే ఒమన్లో వచ్చే నెల నుంచి తన కార్యకలాపాల్ని ఉపసంహరించుకోనుంది కరీమ్. ఫిబ్రవరి 3 నుంచి కరీమ్ సర్వీసులు ఒమన్లో అందుబాటులో వుంవని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కరీమ్, ఒమన్ మార్కెట్లోకి మర్హాబా ట్యాక్సీతో ఒప్పందం ద్వారా ప్రవేశించింది. మరోపక్క, మర్హాబా ట్యాక్సీ తన ఆపరేషన్స్ యధాతథంగా కొనసాగిస్తుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..