ఒమన్ నుంచి తప్పుకున్న రైడ్ హెయిలింగ్ యాప్ కరీమ్
- January 23, 2020
మస్కట్: రైడ్ హెయిలింగ్ యాప్ కరీమ్, మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికాలో తన సేవల్ని కొనసాగిస్తున్న విషయం విదితమే. అయితే ఒమన్లో వచ్చే నెల నుంచి తన కార్యకలాపాల్ని ఉపసంహరించుకోనుంది కరీమ్. ఫిబ్రవరి 3 నుంచి కరీమ్ సర్వీసులు ఒమన్లో అందుబాటులో వుంవని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కరీమ్, ఒమన్ మార్కెట్లోకి మర్హాబా ట్యాక్సీతో ఒప్పందం ద్వారా ప్రవేశించింది. మరోపక్క, మర్హాబా ట్యాక్సీ తన ఆపరేషన్స్ యధాతథంగా కొనసాగిస్తుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







