సోహార్ స్కల్పచర్ క్యాంప్లో 8 మంది ఒమనీయులు, 20 ఫారిన్ ఆర్టిస్టులు
- January 24, 2020
సోహార్:ఆర్టిస్టిక్ మూమెంట్ని ఎంకరేజ్ చేయడం, అలాగే టూరిజంని ప్రోత్సహించే క్రమంలో వివిధ దేశాలకు చెందిన 20 స్కల్పచర్స్నిఏడవ ఇంటర్నేషనల్ స్కల్ప్చర్ క్యాంప్లో ప్రదర్శనకు వుంచారు. జనవరి 24 నుంచి సోహార్లోని వాడి అల్ జిజ్జిలో వీటిని ప్రదర్శన కోసం వుంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. క్యాంప్ సూపర్వైజర్ అలి అల్ జాబ్రి మాటాల్డఉతూ, మొత్తం 20 మంది ఆర్టిస్టుల్లో 8 మంది ఒమనీయులు కూడా వున్నట్లు చెప్పారు. మిగతా ఆర్టిస్టులు ఇటలీ, స్పెయిన్, బెల్జియమ్, ఇండియా, ఈక్వేడర్, న్యూజిలాండ్, ఈజిప్ట్, కువైట్, బహ్రెయిన్, మొరాకో, ట్యునీషియా, సౌదీ అరేబియా మరియు ఇరాక్ నుంచి వచ్చినట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!