సోహార్ స్కల్పచర్ క్యాంప్లో 8 మంది ఒమనీయులు, 20 ఫారిన్ ఆర్టిస్టులు
- January 24, 2020
సోహార్:ఆర్టిస్టిక్ మూమెంట్ని ఎంకరేజ్ చేయడం, అలాగే టూరిజంని ప్రోత్సహించే క్రమంలో వివిధ దేశాలకు చెందిన 20 స్కల్పచర్స్నిఏడవ ఇంటర్నేషనల్ స్కల్ప్చర్ క్యాంప్లో ప్రదర్శనకు వుంచారు. జనవరి 24 నుంచి సోహార్లోని వాడి అల్ జిజ్జిలో వీటిని ప్రదర్శన కోసం వుంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. క్యాంప్ సూపర్వైజర్ అలి అల్ జాబ్రి మాటాల్డఉతూ, మొత్తం 20 మంది ఆర్టిస్టుల్లో 8 మంది ఒమనీయులు కూడా వున్నట్లు చెప్పారు. మిగతా ఆర్టిస్టులు ఇటలీ, స్పెయిన్, బెల్జియమ్, ఇండియా, ఈక్వేడర్, న్యూజిలాండ్, ఈజిప్ట్, కువైట్, బహ్రెయిన్, మొరాకో, ట్యునీషియా, సౌదీ అరేబియా మరియు ఇరాక్ నుంచి వచ్చినట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







