సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాతే ఇరాన్తో సంబంధాలు పునరుద్ధరణ:సౌదీ మంత్రి
- January 24, 2020
మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తలు చల్లబడాలంటే ఇరాన్లో పరిస్థితులు సాధారణ స్థాయికి రావాలని సౌదీ విదేశాంగ శాఖ మంత్రి అదెల్ అల్ జుబైర్ అన్నారు. నార్మల్ స్టేట్కి వచ్చిన తర్వాతే మళ్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొనసాగించేందుకు పాజిబుల్ ఉంటుందన్నారు. అంతకుముందు మిడిల్ ఈస్ట్ లో గల్ఫ్ కంట్రీస్ సంబంధాలపై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మొహమ్మద్ జావెద్ జరీఫ్ మాట్లాడుతూ ఇరుగుపొరుగు గల్ఫ్ దేశాలతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అలాగే స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు ఏ కార్యక్రమం చేపట్టినా పాల్గొనేందుకు తాము రెడీగా ఉన్నామని అన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన సౌదీ విదేశాంగ శాఖ..ఇరాన్ లో ఉద్రిక్తతలు చల్లారిన తర్వాతే ఆ దేశంలో రిలేషన్స్ పునరుద్ధరణ జరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు