సీఎం జగన్ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు:సుమన్
- January 25, 2020
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంత రైతులు వారికి ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ విషయంలో సినీ పరిశ్రమను కోరితే ‘మా’మూవీ అసోసియేషన్ తరఫున తప్పకుండా తమ వంతు సహకారం అందిస్తామన్నారు. మాచర్లలో సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాజధాని అమరావతిలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. మూడు రాజధానుల విషయంలో సీఎం అసలు ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్ను కలవడానికి ఐదుసార్లు ప్రయత్నించానని, అయితే తనకు అపాయింట్మెంట్ దొరకలేదని తెలిపారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







