యూఏఈ వార్నింగ్: సోషల్ మీడియాలో ఇల్లీగల్ కంటెన్ట్ అప్ లోడ్ చేసే కఠిన చర్యలు
- January 26, 2020
యూఏఈ:రేటింగ్స్ పెంచుకునేందుకు సోషల్ మీడియాలో మీ ఇష్టానుసారంగా కంటెన్ట్ అప్ లోడ్ చేస్తున్నారా? అయితే..బీ కేర్ ఫుల్. ఇక నుంచి సోషల్ మీడియా కంటెన్ట్ పై యూఏఈ ప్రత్యేకంగా ఫోకస్ చేయనుంది. ఇల్లీగల్ కంటెన్ట్ తో అప్ లోడ్ చేసే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని యూఏఈ టెలికమ్యూనికేషన్ రెగ్యూలేటరీ అథారిటీ-TRA ప్రకటించింది. అడ్డదిట్టమైన కంటెన్ట్ తో తమ వెబ్ సైట్ లో వ్యూస్, హిట్టింగ్స్ పెంచుకోవటం ద్వారా పాపులర్ అవ్వాలనే ప్రయత్నాలు తరచుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే..ఇక నుంచి అలాంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించిన TRA..ఇప్పటి వరకు అప్ లోడ్ చేసిన కంటెన్ట్ ను కూడా గడువులోగా డిలీట్ చేయాలని సూచించింది.
లేదంటే వెబ్ సైట్ నిర్వాహకులకు ఫైన్ తో పాటు యాక్షన్ కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







