బహ్రెయిన్:కాఫీ షాప్ లో పేలుళ్లు..పది మందికి గాయాలు
- January 26, 2020
బహ్రెయిన్:మాఘబా కాఫీ షాప్ లో బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో పది మంది కాఫీ షాప్ ఉద్యోగులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కిచెన్ లోని రెండు భారీ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. పేలుళ్ల సమాచారం తెలియగానే 40 మంది సివిల్ డిఫెన్స్ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అయితే..ఎక్స్ ప్లోజన్స్ చోటు చేసుకున్న సమయంలో లక్కీగా కస్టమర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పేలుళ్లు సంభవించటంతో స్థానికులు అదిరిపడ్డారు. బ్లాస్ట్ జరిగినప్పుడు తాను సెకండ్ ఫ్లోర్ లో ఉన్నానని...శబ్ధం రాగానే వెంటనే కిందకి దిగి తప్పించుకున్నానని కాఫీ షాప్ లోని ఓ కస్టమర్ వెల్లడించాడు. బ్లాస్టింగ్ ధాటికి కొద్దిమందికి ఒళ్లంత రక్తంతో నిండిపోయిందని, మరికొందరికి కాలిన గాయాలు అవటం తాను ప్రత్యక్షంగా చూశానని వివరించాడు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







