కరోనా వైరస్పై పోరులో చైనాకి యూఏఈ సపోర్ట్
- January 27, 2020అబుదాబీ క్రౌన నప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ ఆఫ్ యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ అల్ నహ్యాన్, చైనాలో కరోనా వైరస్ పరిస్థితిపై యూఏఈ క్షుణ్ణంగా పరిశీలిస్తోందని చెప్పారు. కరోనా వైరస్పై పోరులో చైనాకి అవసరమైన సాయాన్ని అందించేందుకు యూఏఈ సిద్ధంగా వుందంటూ ట్వీట్ చేశారు షేక్ మొహమ్మద్. ప్రస్తుతానికి యూఏఈలో కరోనా వైరస్కి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదవలేదనీ, అయినప్పటికీ పటిష్టమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామని చెప్పారాయన. కాగా, చైనాలో 2,000 మంది కరోనా వైరస్ బారిన పడగా, ఇప్పటికే 56 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..