బహ్రెయిన్లో భారత రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు
- January 27, 2020బహ్రెయిన్లో భారత దేశ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 71వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు సీఫ్లోని ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో జరగగా, బహ్రెయిన్లో భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా మువ్వన్నెల జెండాని ఎగుఉరవేశారు. పలువురు కమ్యూనిటీ మెంబర్స్, డిగ్నిటరీస్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్