బహ్రెయిన్లో భారత రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు
- January 27, 2020
బహ్రెయిన్లో భారత దేశ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 71వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు సీఫ్లోని ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో జరగగా, బహ్రెయిన్లో భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా మువ్వన్నెల జెండాని ఎగుఉరవేశారు. పలువురు కమ్యూనిటీ మెంబర్స్, డిగ్నిటరీస్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







