బహ్రెయిన్‌లో భారత రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలు

- January 27, 2020 , by Maagulf
బహ్రెయిన్‌లో భారత రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలు

బహ్రెయిన్‌లో భారత దేశ రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 71వ రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలు సీఫ్‌లోని ఇండియన్‌ ఎంబసీ ప్రాంగణంలో జరగగా, బహ్రెయిన్‌లో భారత రాయబారి అలోక్‌ కుమార్‌ సిన్హా మువ్వన్నెల జెండాని ఎగుఉరవేశారు. పలువురు కమ్యూనిటీ మెంబర్స్‌, డిగ్నిటరీస్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com