జయప్రద ప్రధాన పాత్రలో 'శరభ'. చిత్రం
- January 19, 2016
జయప్రద ప్రధాన పాత్రలో ఎ.కె.యస్.ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'శరభ'. ఆకాష్ సహదేవ్, మిస్తి చక్రవర్తి నాయకానాయికలు. నరసింహారావు.ఎన్ దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మాత. 108 నరసింహస్వామి పుణ్యక్షేత్రాల్లో ఒకేసారి సినిమాని ప్రారంభించినట్టు చిత్రబృందం తెలిపింది.దర్శకుడు మాట్లాడుతూ ''సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఒక కాన్సెప్ట్ చిత్రమ''ని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ''నరసింహస్వామి చరిత్రలోని ఓ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. దర్శకుడు కొత్త తరహా కథ, కథనాల్ని సిద్ధం చేశాడు. శంకర్ దగ్గర 20 ఏళ్లపాటు పనిచేసిన అనుభవంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ నెల 21 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెడతామ''న్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







