10,000 మందికి పైగా టూరిస్టుల్ని తీసుకొచ్చిన 3 క్రూజ్ షిప్లు
- January 29, 2020
ఒమన్:ముసందామ్లోని ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధికారి ఒకరు మాట్లాడుతూ, జనవరి 16న ఎంఎస్సి బెల్లిస్సిమా షిప్, కసబ్ పోర్టుని సందర్శించిందనీ, ఇందులో 4,527 మంది ప్రయాణీకులు, 1,599 మంది సిబ్బంది వున్నారని తెలిపారు. కాగా, జనవరి 22న మేన్ షిఫ్ 5, కసబ్ పోర్టు వద్ద డాక్ అయ్యింది. దీంట్లో 2,487 మంది ప్రయాణీకులు, 995 మంది సిబ్బంది వున్నారు. ఎంవి హారిజాన్ షిప్, 555 మంది ప్రయాణీకులు 628 మంది క్రూ మెంబర్స్తో జనవరి 24న డాక్ అయ్యింది. 2018-19 వింటర్ సీజన్లో కసబ్ పోర్ట్, 63 షిప్స్కి ఆతిథ్యం ఇచ్చిందనీ, వీటి ద్వారా 134,404 మంది ప్రయాణీకులు వచ్చారనీ ముసందమ్ చాంబర్ టూరిజం స్టేషన్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!