కొత్త ప్రైమ్ మినిస్టర్ని ప్రకటించిన కతారీ రూలర్
- January 29, 2020
ఖతార్:ఖతారీ రూలర్, కొత్త ప్రైమ్ మినిస్టర్ని ప్రకటించారు. షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దెల్ అజీజ్ థని ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ముఖ్యమైన క్యాబినెట్ పొజిషన్లలో ఎలాంటి మార్పూ వుండదు. కాగా, షేక్ అబ్దుల్లా, ట్విట్టర్ ద్వారా ఎమిర్కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానిగా తాను పనిచేసిన సమయంలో తనకు అండదండలు అందించినందుకు ఎల్లప్పుడూ ఎమిర్కి కృతజ్ఞుడినై వుంటానని చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!