38 మంది హ్యాకర్ల అరెస్ట్, 70 ప్లాట్లకు కరెంట్ కట్
- January 29, 2020
కువైట్:జాయింట్ మినిస్టీరియల్ కమిటీ, జిలీబ్ అల్ షుయోక్లో నిర్వహించిన క్యాంపెయిన్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడిన 70 రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన కరెంట్ కట్ చేయడం జరిగింది. 21 ట్రక్కుల లోడ్తో వున్న వెజిటబుల్స్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే సెకెండ్ హ్యాండ్ ఫర్నిచర్ని కూడా అధికారులు పట్టుకున్నారు. 38 హాకర్స్ని ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. ఫర్వానియా మునిసిపాలిటీ డైరెక్టర్ మొహమ్మద్ సర్కావా మాట్లాడుతూ, కొత్త వర్క్ ప్లాన్, ఆకస్మిక తనిఖీల కోసం డిజైన్ చేయబడిందని, ప్రతిరోజూ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







