38 మంది హ్యాకర్ల అరెస్ట్, 70 ప్లాట్లకు కరెంట్ కట్
- January 29, 2020
కువైట్:జాయింట్ మినిస్టీరియల్ కమిటీ, జిలీబ్ అల్ షుయోక్లో నిర్వహించిన క్యాంపెయిన్ సందర్భంగా ఉల్లంఘనలకు పాల్పడిన 70 రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన కరెంట్ కట్ చేయడం జరిగింది. 21 ట్రక్కుల లోడ్తో వున్న వెజిటబుల్స్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే సెకెండ్ హ్యాండ్ ఫర్నిచర్ని కూడా అధికారులు పట్టుకున్నారు. 38 హాకర్స్ని ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. ఫర్వానియా మునిసిపాలిటీ డైరెక్టర్ మొహమ్మద్ సర్కావా మాట్లాడుతూ, కొత్త వర్క్ ప్లాన్, ఆకస్మిక తనిఖీల కోసం డిజైన్ చేయబడిందని, ప్రతిరోజూ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తుంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







