మస్కట్ : ఇండియన్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కు సాదర స్వాగతం పలికిన రాయల్ ఆఫీస్
- January 29, 2020
ఇండియన్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ సరన్ కు మస్కట్ రాయల్ ఆఫీస్ లో సాదర స్వాగతం లభించింది. సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ నుమని పంకజ్ సరన్ తో పాటు అతనితో వచ్చిన డెలిగేషన్స్ ను రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సుల్తానేట్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేలా సహకారం అందిస్తున్నారంటూ సుల్తాన్ నుమనికి పంకజ్ సరన్ ధన్యవాదాలు తెలిపారు. సుల్తానేట్ కృషిని ప్రశంసించారు. ఇండియన్ అంబాసిడర్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనం కలిగించే పలు అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహం మరింత బలపడాలని అకాంక్షించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు