అరేబియన్ గల్ఫ్లో మంటల్లో చిక్కుకున్న షిప్
- January 30, 2020
షార్జా:అరేబియన్ గల్ఫ్లో క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ఒకటి అగ్ని ప్రమాదానికి గురైంది. షార్జాకి నార్త్ వెస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్కి చెందిన మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. ఎమిరేటీ అధికారుల ఈ ఘటనపై స్పందిస్తూ, మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కోస్ట్ ఆఫ్ షార్జా నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!