ధ్యానం చేయడం వల్ల ఉపయోగం...
- January 31, 2020గల్ఫ్ దేశాల్లో ఎక్కువ శాతం కార్మికులు మానసిక కుంగుబాటుతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ మానసిక కుంగుబాటునే డిప్రెషన్ అంటారు. అంటే, డిప్రెషన్తో బాధపడేవారి శరీరంలోని జీవక్రియలన్నీ నిదానిస్తాయి. అంటే సాఫీగా సాగకుండా కుంటుపడతాయి. ఇవి చివరకు వృత్తిపరమైన నిర్లిప్తతకూ, అసమర్థతకూ దారితీస్తాయి.
ఇలాంటి సమస్యతో బాధపడేవారికి ఏకైక మందు ధ్యానం. మనోబలాన్ని అద్భుతంగా ఉత్తేజితం చేసే ధ్యానం వల్ల కానీ ఖర్చు లేకుండా డిప్రెషన్ నుంచి బయటపడేసి ఏకైక దివ్యౌషధం. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల పూర్తిగా మానసిక ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంది.
ముఖ్యంగా, ఈ ధ్యానానికి ప్రతికూల పరిస్థితులను సమూలంగా తొలగించే శక్తివుంది అందువల్ల క్రమం తప్పకుండా రోజూ ధ్యానం చేస్తే డిప్రెషన్తో పాటు... మనసు నిలకడా ఉండటమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్