పలు దేశాలకు చెందిన డిగ్రీలను తిరస్కరించిన మినిస్ట్రీ
- January 31, 2020
మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇండియా, యూఎస్ మరియు యూకేలకు చెందిన కొన్ని డిగ్రీలను తిరస్కరించింది. సైన్స్ విభాగంలో బయో టెక్నాలజీకి సంబంధించి మాస్టర్స్ అలాగే బ్యాచిలర్స్ డిగ్రీలను తిరస్కరించడం జరిగింది. ఇండియాలోని రామ్ మనోహర్ లోహియా అవద్ యూనివర్సిటీకి చెందిన డిగ్రీలు, సంబంధిత టెర్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిధిలో లేవని మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తేల్చి చెప్పింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించిన ఫిలాసఫీ పీహెచ్డీని కూడా తిరస్కరించడం గమనార్హం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ జారీ చేసిన మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎయిర్ నావిగేషన్ని కూడా తిరస్కరించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







