పలు దేశాలకు చెందిన డిగ్రీలను తిరస్కరించిన మినిస్ట్రీ
- January 31, 2020మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇండియా, యూఎస్ మరియు యూకేలకు చెందిన కొన్ని డిగ్రీలను తిరస్కరించింది. సైన్స్ విభాగంలో బయో టెక్నాలజీకి సంబంధించి మాస్టర్స్ అలాగే బ్యాచిలర్స్ డిగ్రీలను తిరస్కరించడం జరిగింది. ఇండియాలోని రామ్ మనోహర్ లోహియా అవద్ యూనివర్సిటీకి చెందిన డిగ్రీలు, సంబంధిత టెర్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిధిలో లేవని మినిస్ట్రీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తేల్చి చెప్పింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించిన ఫిలాసఫీ పీహెచ్డీని కూడా తిరస్కరించడం గమనార్హం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ జారీ చేసిన మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఎయిర్ నావిగేషన్ని కూడా తిరస్కరించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..