షార్జాలోని స్కూల్ క్యాంటీన్స్లో తనిఖీలు
- February 03, 2020
షార్జా మునిసిపాలిటీ, స్కూల్ క్యాంటీన్స్లో తనిఖీలు చేపడుతోంది. ఫుడ్ సేఫ్టీ అలాగే ఒబెసిటీ వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ తనఖీల్ని చేపడుతున్నారు. షార్జా మునిసిపాలిటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ అమాల్ అల్ షామ్సి మాట్లాడుతూ, స్కూల్ క్యాంటీన్లలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత వంటి విషయాల్ని ఈ తనిఖీల్లో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 2019లో మొత్తం 34,000 తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో ఆహార పదార్థాలు తయారు చేసే విధానం దగ్గర్నుంచి, వాటిని భద్ర పరచడం, రవాణా చేయడం వంటి విషయాల్నీ పరిశీలిస్తారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







