షార్జాలోని స్కూల్ క్యాంటీన్స్లో తనిఖీలు
- February 03, 2020
షార్జా మునిసిపాలిటీ, స్కూల్ క్యాంటీన్స్లో తనిఖీలు చేపడుతోంది. ఫుడ్ సేఫ్టీ అలాగే ఒబెసిటీ వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ తనఖీల్ని చేపడుతున్నారు. షార్జా మునిసిపాలిటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ అమాల్ అల్ షామ్సి మాట్లాడుతూ, స్కూల్ క్యాంటీన్లలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత వంటి విషయాల్ని ఈ తనిఖీల్లో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 2019లో మొత్తం 34,000 తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో ఆహార పదార్థాలు తయారు చేసే విధానం దగ్గర్నుంచి, వాటిని భద్ర పరచడం, రవాణా చేయడం వంటి విషయాల్నీ పరిశీలిస్తారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







