కరోనా ఎఫెక్ట్ : ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష
- February 04, 2020
కువైట్:కరోనా వైరస్ పై తెలిసితెలియక జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు కువైట్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇక నుంచి వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారం చేసిన జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. దీనిపై ఎవరు కంప్లైంట్ చేయకున్నా..సుమోటోగా కేసు నమోదు చేసి జైలు పంపించే వెసులుబాటు ఉందని అధికారులు గుర్తుచేశారు. దాదాపు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కరోనా వ్యాప్తిపై గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా కువైట్ లో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. వైరస్ తో కొందరు ఇప్పటికే ఆస్పత్రి పాలయ్యారని కొన్ని అకౌంట్లలో కనిపించగా...వైరస్ అతి సాధరణమైనదనే తరహాలో మరికొన్ని అకౌంట్లలో పోస్టింగ్ లు గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కువైట్ పోలీసులు తాజా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే విధంగా లేదా వారిని అయోమయానికి గురిచేసే విధంగా జరుగుతున్న ఈ ఫేక్ న్యూస్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







