ఒమన్: ఇక ఆన్ లైన్ లోనే కస్టమ్స్ క్లియరెన్స్ అప్లికేషన్స్
- February 04, 2020
పన్ను మినహాయింపు కోసం అప్లికేషన్ చేసుకునే వారికి ఇవాళ ఒక్క రోజే ఛాన్స్. ఫిబ్రవరి 7 నుంచి ఎలాంటి పన్ను మినహాయింపులకైనా ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బయాన్ ఫ్లాట్ ఫాం ద్వారా అన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇక పన్ను మినహాయింపు దరఖాస్తులకు పేపర్ ద్వారా దరఖాస్తులు మంగళవారంతో ఆఖరి రోజు కానుంది. రేపటి నుంచి పేపర్ అప్లికేషన్స్ ను తీసుకోబోమని మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ డెరెక్టరేట్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం, మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీలోని ఇండస్ట్రియల్ రిజిస్ట్రీ సెక్రటేరియట్ ఎక్స్ పర్ట్స్ ని కన్సల్ట్ కావొచ్చని అధికారులు సూచించారు. ఎక్స్ పర్ట్స్ ని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 24828502
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







