భారత ప్రధాని మోడీకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ రాయబారి
- February 05, 2020
యూఏఈ:ఇండియాలో యూఏఈ రాయబారి అయిన డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, భారత ప్రధాని నరేంద్ర మోడీకి యూఏఈ నాయకత్వం తరఫున భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని న్యూ ఢిల్లీలోని యూఏఈ ఎంబసీ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. జనవరి 26న భారత రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై మువ్వన్నెల భారత జెండాని లైటింగ్ రూపంలో రపదర్శించారు. కాగా, యూఏఈకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు