దుబాయ్ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఏడాది చిన్నారి
- February 05, 2020
దుబాయ్:ఏడాది చిన్నారి మొహమ్మద్ సలామ్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్స్ లిస్ట్లో చోటు దక్కించుకున్నాడు. ఆ బాలుడి పేరు మీద అతని తండ్రి రమీస్ రహ్మాన్ టిక్కెట్ కొనుగోలు చేయగా, ఆ టిక్కెట్కి బహుమతి దక్కింది. ఆరేళ్ళుగా అబుదాబీలో ఈ కుటుంబం నివసిస్తోంది. మిలీనియం మిలియనీర్ డ్రాలో మరో ముగ్గురు కూడా విజేతలుగా నిలిచారు. అందులో ఒకరు ఇరానియన్ జాఈయుడు. ఆయనకు మెర్సిడెస్ బెంజ్ కారు దక్కింది. ఫిలిప్పీన్ జాతీయులైన గ్లోరియా మలాకేస్ట్ మోటో గుజ్జి అడాస్ మోటార్ బైక్ గెల్చుకున్నారు. కెనడా జాతీయులైన ట్రిమోతి రెడుచా, మోటో గుజ్జి వి8ఎస్ టిటి మోటార్ బైక్ గెల్చుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!