భారత ప్రధాని మోడీకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ రాయబారి
- February 05, 2020
యూఏఈ:ఇండియాలో యూఏఈ రాయబారి అయిన డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, భారత ప్రధాని నరేంద్ర మోడీకి యూఏఈ నాయకత్వం తరఫున భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని న్యూ ఢిల్లీలోని యూఏఈ ఎంబసీ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. జనవరి 26న భారత రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై మువ్వన్నెల భారత జెండాని లైటింగ్ రూపంలో రపదర్శించారు. కాగా, యూఏఈకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







