భారత ప్రధాని మోడీకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన యూఏఈ రాయబారి
- February 05, 2020
యూఏఈ:ఇండియాలో యూఏఈ రాయబారి అయిన డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, భారత ప్రధాని నరేంద్ర మోడీకి యూఏఈ నాయకత్వం తరఫున భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని న్యూ ఢిల్లీలోని యూఏఈ ఎంబసీ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించింది. జనవరి 26న భారత రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై మువ్వన్నెల భారత జెండాని లైటింగ్ రూపంలో రపదర్శించారు. కాగా, యూఏఈకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!