300 రోజులకు పైగా అంతరిక్షం లో... రికార్డు సృష్టించిన 'క్రిస్టినా కాచ్ '
- February 06, 2020
నేషనల్ ఎయిరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)కు చెందిన మహిళా వ్యోమగామి క్రిస్టినా కాచ్ అంతరిక్షం నుండి తిరిగి భూమిపైకి వచ్చారు. నాసాకు చెందిన అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో 328 రోజులపాటు గడిపిన క్రిస్టినా సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు. అంతరిక్షం నుండి నేరుగా ఆమె కజికిస్తాన్లో దిగారు.
40 సంత్సరాల క్రిస్టినా గత ఏడాది మార్చి లో అంతరిక్షానికి వెళ్లి 300 రోజులకు పైగా అంతరిక్షం లో ఉన్న మొదటి మహిళా వ్యోమోగామీ గా రికార్డు సృష్టించారు.అంతరిక్షం లో వివిధ పరిశోధనలు,ప్రయోగాలు చేసి నివేదికలు తయారుచేసిన క్రిస్టినా కాచ్ అంతరిక్షం లోకి వెళ్లాలన్న తన కల నెరవేరిందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







