దుబాయ్లో 3 టన్నుల డ్రగ్స్ ధ్వంసం
- February 07, 2020దుబాయ్:గత మూడేళ్ళలో మొత్తం 3 టన్నుల డ్రగ్స్ని స్మగ్లర్స్ నుంచి స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేయడమయ్యిందని గణాంకాలు చెబుతున్నాయి. హెరాయిన్, కొకైన్, క్రిస్టల్ మెథ్, ఓపియవ్ు ఇతర ఇల్లీగల్ సబ్స్టాన్సెస్ని 215 సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్స్ ద్వారా పట్టుకోవడం జరిగింది. జబెల్ అలి హజార్డస్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ వద్ద వీటిని ధ్వంసం చేశారు. దుబాయ్ అటార్నీ జనరల్ ఎస్సావ్ు అల్ హుమైదాన్, డ్రగ్స్ డిస్ట్రక్షన్కి ఆదేశాలు జారీ చేశారు. పోలీస్, ప్రాసిక్యూషన్ అలాగే కోర్ట్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రగ్స్ని స్వాధీనం చేసుకునే క్రమంలో పలు అరెస్టులు జరిగాయి. ఈ కేసుల్లో పలువురికి కరిÄన శిక్షలు కూడా విధించడం జరిగింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..