దోహా:విజువల్ ఆర్ట్ టీచర్ ప్రొగ్రామ్ ను ఆఫర్ చేయనున్న కతార్ యూనివర్సిటీ
- February 07, 2020
దోహా:కతార్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ ప్రొగ్రాంగా విజువల్ ఆర్ట్ కోర్సును ప్రారంభించబోతున్నట్లు మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ అండ్ హైయర్ ఎడ్యూకేషన్ మినిస్టర్ డాక్టర్ ఇబ్రహీం బిన్ సలెహ్ అల్ నుఐమి ప్రకటించారు. కతార కల్చర్ విలేజ్ లోని బిల్డింగ్ నెం.10లో ఫోర్త విజువల్ ఆర్ట్స్ క్రియేటర్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అల్ నుఐమి ఈ ప్రకటన చేశారు. పెన్సిల్ టైటిల్ తో ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ లో పలు స్కూళ్ల నుంచి వచ్చిన టీచర్లు, స్టూడెంట్స్ గీసిన పెన్సిల్ ఆర్ట్స్ ను ప్రదర్శిస్తున్నారు. నేషనలిజమ్, లాయల్టి టు ద నేషన్, బ్యూటీ ఆఫ్ నేచర్ థీమ్స్ తో పెన్సిల్ ఆర్ట్స్ గీశారు. ఈ ఎగ్జిబిషన్ లో అమీర్ హెచ్ హెచ్ షేక్ తమిన్ బిన్ హమద్ అల్ తని, ఫాదర్ అమీర్ హెచ్ హెచ్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ తని అందమైన చిత్రాలు కూడా ప్రదర్శనకు పెట్టారు. అల్ నుఐమి మాట్లాడుతూ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్న ఆర్ట్స్ ఆహ్వానితులకు గిఫ్ట్ వంటివి అని కొనియాడారు.
ప్రతిభ కనబర్చిన స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసేలా వారి పేర్లు, వారి స్కూల్ పేర్లు ఆర్ట్ వర్క్ టైప్స్ ని అర్ట్ వర్క్ లో ప్రింట్ చేయనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







