దోహా:విజువల్ ఆర్ట్ టీచర్ ప్రొగ్రామ్ ను ఆఫర్ చేయనున్న కతార్ యూనివర్సిటీ
- February 07, 2020
దోహా:కతార్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ ప్రొగ్రాంగా విజువల్ ఆర్ట్ కోర్సును ప్రారంభించబోతున్నట్లు మినిస్ట్రి ఆఫ్ ఎడ్యూకేషన్ అండ్ హైయర్ ఎడ్యూకేషన్ మినిస్టర్ డాక్టర్ ఇబ్రహీం బిన్ సలెహ్ అల్ నుఐమి ప్రకటించారు. కతార కల్చర్ విలేజ్ లోని బిల్డింగ్ నెం.10లో ఫోర్త విజువల్ ఆర్ట్స్ క్రియేటర్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన అల్ నుఐమి ఈ ప్రకటన చేశారు. పెన్సిల్ టైటిల్ తో ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ లో పలు స్కూళ్ల నుంచి వచ్చిన టీచర్లు, స్టూడెంట్స్ గీసిన పెన్సిల్ ఆర్ట్స్ ను ప్రదర్శిస్తున్నారు. నేషనలిజమ్, లాయల్టి టు ద నేషన్, బ్యూటీ ఆఫ్ నేచర్ థీమ్స్ తో పెన్సిల్ ఆర్ట్స్ గీశారు. ఈ ఎగ్జిబిషన్ లో అమీర్ హెచ్ హెచ్ షేక్ తమిన్ బిన్ హమద్ అల్ తని, ఫాదర్ అమీర్ హెచ్ హెచ్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ తని అందమైన చిత్రాలు కూడా ప్రదర్శనకు పెట్టారు. అల్ నుఐమి మాట్లాడుతూ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్న ఆర్ట్స్ ఆహ్వానితులకు గిఫ్ట్ వంటివి అని కొనియాడారు.
ప్రతిభ కనబర్చిన స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసేలా వారి పేర్లు, వారి స్కూల్ పేర్లు ఆర్ట్ వర్క్ టైప్స్ ని అర్ట్ వర్క్ లో ప్రింట్ చేయనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







