ర్యాపిడ్ పేస్తో 5జి ఎక్స్ప్లోర్ చేయాలన్న TRA అధికారి
- February 08, 2020
టిఆర్ఎ బహ్రెయిన్ సీనియర్ డైరెక్టర్ షేక్ నాసెర్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా, 5జి విషయమై ఉత్తేజపూరితమైన వ్యాఖ్యలు చేశారు. 5జిని మరింతగా ఎక్స్ప్లోర్ చేయాలని ఆయన సూచించారు. 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' మరియు 5జి పట్ల మరింత అవగాహన అందరిలో పెరగాల్సి వుందనీ, రెండిటి కాంబినేషన్తో డిజిటల్ ఎకానమీని బూస్ట్ చేయాల్సి వుందని చెప్పారాయన. సెమెనా టెలి కమ్యూనికేషన్స్ కౌన్సిల్ మనామాలోని ఫోర్ సీజన్స్ హోటల్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో షేక్ నాజర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అటానమస్ వెహికిల్స్, స్మార్ట్ గ్రిడ్స్, అటానమస్ ఫార్మింగ్.. ఇలా చాలా రంగాల్లో 5జి - 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' కి అవకాఫశం వుందని చెప్పారాయన. ప్యానల్ డిస్కషన్స్ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







