ర్యాపిడ్ పేస్తో 5జి ఎక్స్ప్లోర్ చేయాలన్న TRA అధికారి
- February 08, 2020
టిఆర్ఎ బహ్రెయిన్ సీనియర్ డైరెక్టర్ షేక్ నాసెర్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా, 5జి విషయమై ఉత్తేజపూరితమైన వ్యాఖ్యలు చేశారు. 5జిని మరింతగా ఎక్స్ప్లోర్ చేయాలని ఆయన సూచించారు. 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' మరియు 5జి పట్ల మరింత అవగాహన అందరిలో పెరగాల్సి వుందనీ, రెండిటి కాంబినేషన్తో డిజిటల్ ఎకానమీని బూస్ట్ చేయాల్సి వుందని చెప్పారాయన. సెమెనా టెలి కమ్యూనికేషన్స్ కౌన్సిల్ మనామాలోని ఫోర్ సీజన్స్ హోటల్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో షేక్ నాజర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అటానమస్ వెహికిల్స్, స్మార్ట్ గ్రిడ్స్, అటానమస్ ఫార్మింగ్.. ఇలా చాలా రంగాల్లో 5జి - 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' కి అవకాఫశం వుందని చెప్పారాయన. ప్యానల్ డిస్కషన్స్ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







