ఫిబ్రవరి 21న ఓపెన్ హౌస్ నిర్వహించనున్న ఇండియన్ ఎంబసీ
- February 08, 2020
మస్కట్: ఒమన్లో ఇండియన్ నేషనల్, తమ కన్సెర్న్స్ని వినిపించేందుకోసం ఇండియన్ ఎంబసీ ఫిబ్రవరి 21న ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఒమన్లో ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 21 ఫిబ్రవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎంబసీ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందనీ, ఇండియన్ అంబాసిడర్కి ప్రత్యక్షంగా తమ వినతుల్ని అందించే అవకాశం భారత పౌరులకు వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..