యూఏఈ: కరోనా వైరస్ నుండి సురక్షితంగా బయటపడ్డ 73 ఏళ్ళ మహిళ
- February 10, 2020
యూఏఈ: యూఏఈ లో ఏడుగురు కరోనా వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. కాగా వీరిలో 73 ఏళ్ళ మహిళ చికిత్సకు స్పందించి కోలుకోవటం సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేస్తోంది.
73 ఏళ్ళ "లియు యుజియా పూర్తిగా కోలుకున్నారు. ఆమె ఇక సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కోలుకున్న లియు ను చైనాకు చెందిన కాన్సుల్ జనరల్ లి జుహాంగ్, మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హుస్సేన్ అల్ రాండ్ కలిసి ఆమెకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లియు మాట్లాడుతూ "తనకు మెరుగైన వైద్య సంరక్షణ ఇచ్చి అనునిత్యం ఎంతో శ్రద్ధ తీసుకున్న యూఏఈ కి నా కృతజ్ఞతలు" అన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







