యూఏఈ: కరోనా వైరస్ నుండి సురక్షితంగా బయటపడ్డ 73 ఏళ్ళ మహిళ
- February 10, 2020
యూఏఈ: యూఏఈ లో ఏడుగురు కరోనా వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. కాగా వీరిలో 73 ఏళ్ళ మహిళ చికిత్సకు స్పందించి కోలుకోవటం సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేస్తోంది.
73 ఏళ్ళ "లియు యుజియా పూర్తిగా కోలుకున్నారు. ఆమె ఇక సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కోలుకున్న లియు ను చైనాకు చెందిన కాన్సుల్ జనరల్ లి జుహాంగ్, మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హుస్సేన్ అల్ రాండ్ కలిసి ఆమెకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా లియు మాట్లాడుతూ "తనకు మెరుగైన వైద్య సంరక్షణ ఇచ్చి అనునిత్యం ఎంతో శ్రద్ధ తీసుకున్న యూఏఈ కి నా కృతజ్ఞతలు" అన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







