బహ్రెయిన్:రాయల్ గార్డ్ లో న్యూ మిలటరీ సిస్టమ్ ప్రారంభం
- February 11, 2020
బహ్రెయిన్:రాయల్ గార్డ్ లో అధునాధన మిలటరీ సిస్టం, లాంచర్స్ అండ్ మోటర్ సిస్టమ్ ను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, మేజర్ జనరల్ షేక్ నాస్సెర్ ప్రారంభించారు. 52వ బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ డే వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాయల్ గార్డ్ స్పెషల్ ఫోర్స్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ షేక్ ఖలీద్ బిన్ హమద్ అల్ ఖలీఫా హజరయ్యారు. ఈ సందర్భంగా రాయల్ గార్డ్ లో న్యూ బిల్డింగ్, మిలిట్రి సిస్టమ్ అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అధునాతన సిస్టమ్ తో మిలటరీకి అప్ డేట్ టెక్నాలజీ సమకూరిందని మేజర్ జనరల్ షేక్ నాస్సెర్ వెల్లడించారు. దీంతో భద్రత బలగాలు తమకు అప్పగించిన టాస్క్ ను అక్యూరేట్ గా సాధించగలరని వివరించారు. పోరాట సమర్ధత, అడ్మినిస్ట్రేటీవ్ సంసిద్దత కోసం అఫీసర్స్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







