మహిళను హతమార్చిన వలసదారుడు
- February 12, 2020
ఫుజేరా క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్, 25 ఏళ్ళ ఆసియా వ్యక్తిని మర్డర్ కేసులో దోషిగా తేల్చింది. కోర్టు ఫైల్స్ వివరాల ప్రకారం నిందితుడు, ఓ ఇంట్లోకి చొరబడి విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఫసీల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద కత్తితో ఓ మహళపై దాడి చేశాడు నిందితుడు. దాంతో, ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాగా, 11 ఏళ్ళ బాలుడినీ, 11 ఏళ్ళ బాలికనీ నిందితుడు తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఇద్దరూ బాధితురాలి పిల్లలు. కాగా, ఆ ఇంట్లో డొమెస్టిక్ హెల్పర్గా పనిచేస్తున్న మరో మహిళపై కూడా నిందితుడు దాడి చేశాడు. అనంతరం నిందితుడు, బాధితురాలి కారుపై పారిపోయాడు. కాగా, ఫుజేరా పోలీసులు అత్యంత చాకచక్యంగా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మరోపక్క, నిందితుడి మానసిక స్థితిపై వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







