మస్కట్: ప్రవాసీయులకు మరో షాక్..వాటర్ ట్రక్ డ్రైవర్స్ ఉద్యోగాలకు కత్తెర
- February 14, 2020తమ దేశ పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు పలు సంస్కరణలు చేపడుతున్న ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లుగా వివిధ రంగాల్లోని ఉద్యోగాల్లో ప్రవాసీయులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న ప్రభుత్వం..ఈ సారి వాటర్ ట్రక్ డ్రైవర్స్ కు షాకిచ్చింది. ఇక నుంచి వాటర్ ట్రక్ డ్రైవర్స్ గా ప్రవాసీయులను నియమించుకోవద్దని ఆంక్షలు విధించింది. వారి స్థానంలో ఒమనీస్ ని రిప్లేస్ చేయాలని కూడా మినిస్ట్రి ఆప్ మ్యాన్ పవర్ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30 నాటికి రిప్లేస్మెంట్ ప్రక్రియ పూర్తి కావాలని కూడా తమ ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు జనరల్ మేనేజింగ్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్, గవర్నరేట్స్ లోని జనరల్ మేనేజర్స్ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ