మస్కట్: ప్రవాసీయులకు మరో షాక్..వాటర్ ట్రక్ డ్రైవర్స్ ఉద్యోగాలకు కత్తెర
- February 14, 2020
తమ దేశ పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు పలు సంస్కరణలు చేపడుతున్న ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లుగా వివిధ రంగాల్లోని ఉద్యోగాల్లో ప్రవాసీయులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న ప్రభుత్వం..ఈ సారి వాటర్ ట్రక్ డ్రైవర్స్ కు షాకిచ్చింది. ఇక నుంచి వాటర్ ట్రక్ డ్రైవర్స్ గా ప్రవాసీయులను నియమించుకోవద్దని ఆంక్షలు విధించింది. వారి స్థానంలో ఒమనీస్ ని రిప్లేస్ చేయాలని కూడా మినిస్ట్రి ఆప్ మ్యాన్ పవర్ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30 నాటికి రిప్లేస్మెంట్ ప్రక్రియ పూర్తి కావాలని కూడా తమ ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు జనరల్ మేనేజింగ్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్, గవర్నరేట్స్ లోని జనరల్ మేనేజర్స్ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!