మస్కట్: ప్రవాసీయులకు మరో షాక్..వాటర్ ట్రక్ డ్రైవర్స్ ఉద్యోగాలకు కత్తెర
- February 14, 2020
తమ దేశ పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు పలు సంస్కరణలు చేపడుతున్న ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లుగా వివిధ రంగాల్లోని ఉద్యోగాల్లో ప్రవాసీయులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న ప్రభుత్వం..ఈ సారి వాటర్ ట్రక్ డ్రైవర్స్ కు షాకిచ్చింది. ఇక నుంచి వాటర్ ట్రక్ డ్రైవర్స్ గా ప్రవాసీయులను నియమించుకోవద్దని ఆంక్షలు విధించింది. వారి స్థానంలో ఒమనీస్ ని రిప్లేస్ చేయాలని కూడా మినిస్ట్రి ఆప్ మ్యాన్ పవర్ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30 నాటికి రిప్లేస్మెంట్ ప్రక్రియ పూర్తి కావాలని కూడా తమ ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు జనరల్ మేనేజింగ్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్, గవర్నరేట్స్ లోని జనరల్ మేనేజర్స్ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







