మస్కట్: ప్రవాసీయులకు మరో షాక్..వాటర్ ట్రక్ డ్రైవర్స్ ఉద్యోగాలకు కత్తెర
- February 14, 2020తమ దేశ పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు పలు సంస్కరణలు చేపడుతున్న ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లుగా వివిధ రంగాల్లోని ఉద్యోగాల్లో ప్రవాసీయులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్న ప్రభుత్వం..ఈ సారి వాటర్ ట్రక్ డ్రైవర్స్ కు షాకిచ్చింది. ఇక నుంచి వాటర్ ట్రక్ డ్రైవర్స్ గా ప్రవాసీయులను నియమించుకోవద్దని ఆంక్షలు విధించింది. వారి స్థానంలో ఒమనీస్ ని రిప్లేస్ చేయాలని కూడా మినిస్ట్రి ఆప్ మ్యాన్ పవర్ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30 నాటికి రిప్లేస్మెంట్ ప్రక్రియ పూర్తి కావాలని కూడా తమ ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు జనరల్ మేనేజింగ్ ఆఫ్ ఎంప్లాయ్ మెంట్, గవర్నరేట్స్ లోని జనరల్ మేనేజర్స్ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..