చైనా నుంచి వచ్చేవారిపై పూర్తి బ్యాన్
- February 14, 2020బహ్రెయిన్:గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జారీ చేసిన డెసిషన్ నేపథ్యంలో చైనా నుంచి వచ్చే ప్రయాణీకులపై పూర్తిస్థాయిలో బ్యాన్ విధించనున్నారు. 14 రోజులకు ముందుగా ఎవరైతే చైనాలో పర్యటిస్తారో, వారికి బహ్రెయిన్లో ప్రవేశం ఇకపై వుండదు. కరోనా వైరస్ (కోవిడ్19) తీవ్రత నేపథ్యంలో బహ్రెయిన్ ఈ నిర్ణయం తీసుకుంది. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సూప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, బహ్రెయినీ పౌరులు, జిసిసి దేశాలకు చెందిన పౌరులు, బహ్రెయినీ రెసిడెంట్స్, గత 14 రోజుల్లో చైనా వెళ్ళి వుంటే, వారు ఖచ్చితంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచన మేరకు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు