కువైట్లో క్రమంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
- February 14, 2020కువైట్: మిటియరాలజిస్ట్ మొహమ్మద్ కరం, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని వెల్లడించారు. అయితే ఆదివారం అలాగే మంగళవారం సాయంత్రం కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశాలు లేకపోలేదని ఆయన వివరించారు. హాలీడేస్లో వెదర్ సాధారణంగా వుంటుందనీ, సెలబ్రేషన్స్కి అనుకూలంగా వుంటుందని చెప్పారాయన. కాగా, గత మూడు రోజులుగా వాతావరణం చల్లగా వుండడంతో పలువురు విద్యార్థులు డుమ్మా కొట్టినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ