కార్లలోంచి చెత్త పారేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 6 బ్లాక్ పాయింట్లు
- February 14, 2020
అబుధాబి:చెత్తని వాహనాల్లోంచి నిర్లక్ష్యంగా బయట పారేస్తున్న కేసులు 355 వరకు నమోదయినట్లు అబుధాబి పోలీస్ వెల్లడించింది. 2019లో నమోదైన కేసుల సంఖ్య ఇది. ఇలా చేసినవారికి 1,000 దిర్హాముల జరీమానా, అలాగే 6 బ్లాక్ పాయింట్స్ని విధిస్తారు. రోడ్లపైనా, ఇతర ప్రాంతాల్లోనూ చెత్త పారేయడం పర్యావరణానికి కీడు చేస్తుందని అధికారులు అంటున్నారు. ఇలాంటి ఉల్లంఘనల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అబుధాబి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ హమాద్ అల్ జాబి చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?