కార్లలోంచి చెత్త పారేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 6 బ్లాక్ పాయింట్లు
- February 14, 2020అబుధాబి:చెత్తని వాహనాల్లోంచి నిర్లక్ష్యంగా బయట పారేస్తున్న కేసులు 355 వరకు నమోదయినట్లు అబుధాబి పోలీస్ వెల్లడించింది. 2019లో నమోదైన కేసుల సంఖ్య ఇది. ఇలా చేసినవారికి 1,000 దిర్హాముల జరీమానా, అలాగే 6 బ్లాక్ పాయింట్స్ని విధిస్తారు. రోడ్లపైనా, ఇతర ప్రాంతాల్లోనూ చెత్త పారేయడం పర్యావరణానికి కీడు చేస్తుందని అధికారులు అంటున్నారు. ఇలాంటి ఉల్లంఘనల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అబుధాబి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ హమాద్ అల్ జాబి చెప్పారు.
తాజా వార్తలు
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్