కార్లలోంచి చెత్త పారేస్తే 1,000 దిర్హాముల జరీమానా, 6 బ్లాక్ పాయింట్లు
- February 14, 2020అబుధాబి:చెత్తని వాహనాల్లోంచి నిర్లక్ష్యంగా బయట పారేస్తున్న కేసులు 355 వరకు నమోదయినట్లు అబుధాబి పోలీస్ వెల్లడించింది. 2019లో నమోదైన కేసుల సంఖ్య ఇది. ఇలా చేసినవారికి 1,000 దిర్హాముల జరీమానా, అలాగే 6 బ్లాక్ పాయింట్స్ని విధిస్తారు. రోడ్లపైనా, ఇతర ప్రాంతాల్లోనూ చెత్త పారేయడం పర్యావరణానికి కీడు చేస్తుందని అధికారులు అంటున్నారు. ఇలాంటి ఉల్లంఘనల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అబుధాబి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ హమాద్ అల్ జాబి చెప్పారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం