యూఏఈ: ట్రాఫిక్ ఫైన్స్ పై 50% డిస్కౌంట్...ఇవాళ్టి నుంచి అమలు
- February 16, 2020
యూఏఈ:వాహనదారులు ట్రాఫిక్ ఫైన్లు క్లియర్ చేసుకునేందుకు అజ్మన్ పోలీసులు మరో అవకాశం కల్పించారు. జనవరి 31, 2020కి ముందు విధించిన ఫైన్లపై 50% డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. ఇవాళ్టి నుంచే డిస్కౌంట్ అవకాశం అమల్లోకి రానుంది. ఈ అఫర్ పిరియడ్ లో ఫైన్స్ క్లియర్ చేసుకునే వారికి బ్లాక్ పాయింట్స్ ను కూడా పూర్తిగా రద్దు చేస్తారు. అలాగే వెహికిల్స్ పై ఇంపౌండ్మెంట్ ఫీజును కూడా క్లియర్ చేస్తారు. ఈ మేరకు అజ్మన్ పోలీసులు తమ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో వివరాలు వెల్లడించారు. అజ్మన్ పోలీస్ యాప్, సహల్ డివైజ్ ద్వారా ఫైన్ చెల్లించవచ్చు. లేదంటే సర్వీస్ సెంటర్స్ లో వాహనదారులు నేరుగా ఫైన్స్ క్లియర్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!