యూఏఈ: ట్రాఫిక్ ఫైన్స్ పై 50% డిస్కౌంట్...ఇవాళ్టి నుంచి అమలు
- February 16, 2020
యూఏఈ:వాహనదారులు ట్రాఫిక్ ఫైన్లు క్లియర్ చేసుకునేందుకు అజ్మన్ పోలీసులు మరో అవకాశం కల్పించారు. జనవరి 31, 2020కి ముందు విధించిన ఫైన్లపై 50% డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. ఇవాళ్టి నుంచే డిస్కౌంట్ అవకాశం అమల్లోకి రానుంది. ఈ అఫర్ పిరియడ్ లో ఫైన్స్ క్లియర్ చేసుకునే వారికి బ్లాక్ పాయింట్స్ ను కూడా పూర్తిగా రద్దు చేస్తారు. అలాగే వెహికిల్స్ పై ఇంపౌండ్మెంట్ ఫీజును కూడా క్లియర్ చేస్తారు. ఈ మేరకు అజ్మన్ పోలీసులు తమ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో వివరాలు వెల్లడించారు. అజ్మన్ పోలీస్ యాప్, సహల్ డివైజ్ ద్వారా ఫైన్ చెల్లించవచ్చు. లేదంటే సర్వీస్ సెంటర్స్ లో వాహనదారులు నేరుగా ఫైన్స్ క్లియర్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







