యూఏఈ: ట్రాఫిక్ ఫైన్స్ పై 50% డిస్కౌంట్...ఇవాళ్టి నుంచి అమలు
- February 16, 2020
యూఏఈ:వాహనదారులు ట్రాఫిక్ ఫైన్లు క్లియర్ చేసుకునేందుకు అజ్మన్ పోలీసులు మరో అవకాశం కల్పించారు. జనవరి 31, 2020కి ముందు విధించిన ఫైన్లపై 50% డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. ఇవాళ్టి నుంచే డిస్కౌంట్ అవకాశం అమల్లోకి రానుంది. ఈ అఫర్ పిరియడ్ లో ఫైన్స్ క్లియర్ చేసుకునే వారికి బ్లాక్ పాయింట్స్ ను కూడా పూర్తిగా రద్దు చేస్తారు. అలాగే వెహికిల్స్ పై ఇంపౌండ్మెంట్ ఫీజును కూడా క్లియర్ చేస్తారు. ఈ మేరకు అజ్మన్ పోలీసులు తమ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో వివరాలు వెల్లడించారు. అజ్మన్ పోలీస్ యాప్, సహల్ డివైజ్ ద్వారా ఫైన్ చెల్లించవచ్చు. లేదంటే సర్వీస్ సెంటర్స్ లో వాహనదారులు నేరుగా ఫైన్స్ క్లియర్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







